పార్టీ వీడిన కౌన్సిలర్లపై వైసీపీ నాయకుల ఘాటు వ్యాఖ్యలు

2231చూసినవారు
నందిగామ నియోజకవర్గంలో ఎన్నికల వేడి నందిగామ పట్టణానికి చెందిన వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం వైసీపీ పార్టీని వీడి టిడిపి కండువా కప్పుకోవడంతో వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ద్వారా ఎంత లబ్ధి పొందారో వారి ఆత్మ సాక్షిగా ప్రశ్నించుకోవాలి అని హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్