నూజివీడు నామినేషన్ కి బయలుదేరిన టిడిపి శ్రేణులు

1055చూసినవారు
నూజివీడు నియోజకవర్గం నుండి పలు గ్రామాల్లో టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం నూజివీడులో నామినేషన్ కు బయలుదేరారు. టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి ఈ మేరకు నామినేషన్ ఆర్డీవో కార్యాలయంలో దాఖలు చేయనున్నారు. నియోజకవర్గంలోని నలుమూలల నుండి టిడిపి శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్