ఆ జట్టుకు ఎక్కువకాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు

61చూసినవారు
ఆ జట్టుకు ఎక్కువకాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
ఐపీఎల్ లోని ముంబై, చెన్నై జట్లపై మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఫలితాల్ని చెన్నై ఎక్కువగా విశ్లేషించదు. ప్రక్రియపై దృష్టిసారిస్తుంది. ముంబై పూర్తిగా భిన్నం. గెలుపే ఆ జట్టు లక్ష్యం. ముంబై సంస్కృతి విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. చెన్నై జట్టులో కాస్త మెరుగైన వాతావరణం ఉంటుందన్నది నా అభిప్రాయం. ముంబై జట్టుకు ఎక్కువకాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది” అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్