వరద బాధితుల పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

565చూసినవారు
పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ వరద బాధితులను పరామర్శించారు. సోమవారం తోట్లవల్లూరు మండలంలోని బద్రిరాజుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావస కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సందర్శించి వరద బాధితులతో మమేకమయ్యారు.

సంబంధిత పోస్ట్