నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్త్సవ ఆహ్వానం

606చూసినవారు
నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్త్సవ ఆహ్వానం
పెడన పట్టణం గూడూరు మండలం, రాయవరం గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలని పెడన వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెనమలూరు ఎన్నికల పరిశీలకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ని ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు అందజేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్