అబార్షన్ ట్యాబ్లెట్లు వికటించి మైనర్ బాలిక మృతి

23255చూసినవారు
పెడన పట్టణం గురువారం నందిగామ గ్రామంలో తన వల్ల గర్భం దాల్చిన మైనర్ బాలికకు అబార్షన్ ట్యాబ్లెట్లు ఇవ్వటంతో ఆ ట్యాబ్లెట్లు వికటించి బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన 17సం. ల మైనర్ బాలుడు అదే గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. బాలికకు 4నెలల గర్భం అని తెలిసి అబార్షన్ ట్యాబ్లెట్లు వేయటంతో అవి కాస్త వికటించి బాలిక మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్