పెడన పట్టణం శనివారం నాడు గూడూరు మండలం తరకటూరు ఎన్నికల ప్రచారం భాగంగా ప్రజా దీవెన కార్యక్రమంలో పెడన నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఉప్పాల రాము మరియు కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పాల్గొని గడపగడపను సందర్శిస్తూ, ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి పెడన నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాలని కొరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.