వినాయకుడి ఊరేగింపులో ఇరువురి మధ్య ఘర్షణ

52చూసినవారు
వినాయకుడి ఊరేగింపులో ఇరువురి మధ్య ఘర్షణ
పెనమలూరు గ్రామం ఆశ్రమం కట్ట ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన వినాయకుని ఊరేగింపులో ఆదివారం ఇరువురు మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఒకరి పై కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు దగ్గరలోని క్యాపిటల్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్