వృధాగా త్రాగునీరు పట్టించుకోని మునిసిపల్ సిబ్బంది

2268చూసినవారు
వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి పెనమలూరు నియోజకవర్గం సెంటర్ లోని హెరిటేజ్ పార్లర్ ఎదురుగా గత రెండు రోజులుగా మంచినీటి పైప్ లైన్ పగిలి త్రాగునీరు వృధాగా పోతుంది. అసలే వేసవికాలం త్రాగునీరు దొరకని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు ఉండగా మునిసిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో త్రాగునీరు వృధాగా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్