పెనమలూరు: ఉయ్యూరు సెంటర్లో అడ్డగోలుగా ఆటో పార్కింగ్

52చూసినవారు
నిత్యం రద్దీగా ఉండే సాయంకాల సమయంలో ఉయ్యూరు మెయిన్ రోడ్డుపై ఆటో పార్కింగ్ అడ్డగోలుగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు వదిలే సమయంలో నిత్యం రద్దీగా ఉండే ఉయ్యూరు సెంటర్లో ఇప్పటికే పలు యాక్సిడెంట్లు కూడా జరిగాయి. మంగళవారం మళ్లీ యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందిని గ్రహించి పోలీసులు దృష్టి సాధించాలని ప్రజల కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్