పెన్షన్లు పంచాయతీ, సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలి

65చూసినవారు
పెన్షన్లు ఇంటింటికి పంచాయతీ, సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఉయ్యూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెన్షన్లను సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలను ఖండిస్తూ పెన్షన్లను ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్