సహాయక చర్యలు ముమ్మరం

79చూసినవారు
సహాయక చర్యలు ముమ్మరం
వరద బాధిత ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం తాడిగడప లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులు, అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారన్నారు. బాధితులను పరామర్శిస్తూ వారికి సాయం చేస్తున్నారని స్పష్టం చేసారు.

సంబంధిత పోస్ట్