మీ డబ్బు మీకే పంపుతున్నారు

71చూసినవారు
ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులు పంచేటటువంటి డబ్బు వారివి కాదని మీ డబ్బు మీకే పంచుతున్నారంటూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పట్టణంలో జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్