Apr 25, 2024, 03:04 IST/కరీంనగర్
కరీంనగర్
నేడు బండి సంజయ్ నామినేషన్
Apr 25, 2024, 03:04 IST
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఉదయం 11. 30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.