ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

53చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని చింతలకాలనీలో వరద నీరు ఇళ్లల్లోకి చేరాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను తిరువూరు పట్టణంలో రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి. చింతల కాలనీలో వర్షపు నీరు ఇళ్లల్లోనికి చేరుకుంది. మోకాళ్ళ లోతు ఉన వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరాయి. ఆదివారం కూడా వర్షం ఆగకుండా కురవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్