పోలీస్ అదుపులో రెండు ట్రాక్టర్లు

56చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు(మ), మల్లెలలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం రెండు ట్రాక్టర్లు, డోజర్ ను స్వాధీనం చేసుకొని స్టేషన్ కి తిరువూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. గురువారం ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరిపి , అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు ల ను స్వాధీన పరుచుకున్నారు.

సంబంధిత పోస్ట్