తిరువూరులో జెండా ఎగురవేసేది ఎవరు..?

51చూసినవారు
తిరువూరులో జెండా ఎగురవేసేది ఎవరు..?
తిరువూరు నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 15సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 8సార్లు, టీడీపీ 4సార్లు, వైసీపీ 2సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుపున నల్లగట్ల స్వామిదాస్, కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కొలికపూడి శ్రీనివాసరావు, కాంగ్రెస్ తరుపున లాం తంతియా కుమారి పోటీ చేస్తున్నారు. కాగా టీడీపీ, వైసీపీ మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్