అమ్మవారికి బంగారు కానుక

79చూసినవారు
అమ్మవారికి బంగారు కానుక
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అమ్మవారికి గుంటూరుకు చెందిన ఎస్ హనుమాన్, జ్యోతి కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 71 గ్రాములు బరువు గల బంగారు లక్ష్మీ కాసుల హారంను ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ని కలిసి దేవస్థానమునకు అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు దర్శనము కల్పించగా, ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

సంబంధిత పోస్ట్