నష్టపరిహారం చెల్లించాలి

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలో గల విద్యానగర్ స్థలం వివాదం రోజురోజుకు ముదురుతుంది. తమ స్థలంలోకి సిఎస్ఐ సంఘం కు సంబంధించిన వ్యక్తులు వచ్చి అక్రమంగా ఆక్రమించటమే కాకుండా, పొలంలో మొక్కలు వేస్తుంటేవాటిని తీసివేయటం పై పొలం యజమానురాలు మండిపడ్డారు. ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు వచ్చి మా పై దౌర్జన్యానికి పాల్పడతారని మండిపడ్డారు. వీరిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్