భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ ఘాతానికి బలి

7650చూసినవారు
విజయవాడ స్థానిక కృష్ణలంక శంకర్ మఠంలైన్ లో బహుళ అంతస్తుల నిర్మాణంలో పనిచేస్తున్న కప్ బోర్డు పనులు చేసే కార్మికుడు విద్యుత్ ఘాతానికి మంగవారం కింద పడిపొయాడు. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం హాస్పిటలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. బిల్డర్ అందుబాటులో వుండక పోవటం, సరియైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. విద్యుత్ సిబ్బంది పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్