తొలి భారతీయ స్పేస్‌ టూరిస్ట్‌గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం ఎవరు?

78చూసినవారు
తొలి భారతీయ స్పేస్‌ టూరిస్ట్‌గా చరిత్ర సృష్టించిన తెలుగుతేజం ఎవరు?
అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ స్పేస్‌ టూరిస్ట్‌గా గోపి తోటకూర చరిత్ర సృష్టించాడు. అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా కూడా ఈయన రికార్డుకెక్కారు. భారత్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ రాకేష్‌ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేశారు. విజయవాడలో ఈయన జన్మించారు. న్యూషెపర్డ్‌ 25 రాకెట్‌లో అంతరిక్ష ప్రయాణం చేశారు.

సంబంధిత పోస్ట్