వరద బాధితులకి నిత్యావసర వస్తువులు పంపిణీ

77చూసినవారు
వరద బాధితులకి నిత్యావసర వస్తువులు పంపిణీ
విజయవాడలోని వైయస్సార్ కాలనీలో ఆదివారం రజిని చారిటబుల్ ట్రస్ట్ రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ధర్మవరం దాతలు సహకారంతో వరద బాధితులకి బ్రెడ్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది. కన్నా వెంకటేష్ మాట్లాడుతూ.. అభివృద్ధికి, ముందుకు వెళుతున్న విజయవాడకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్