ముంపు ప్రాంతాలను ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించిన మాజీమంత్రి

81చూసినవారు
అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఆదివారం మైలవరం లో నీ ముంపు ప్రాంతాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అని అన్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్