పెద్దవాగులో చిక్కుకున్న 150 మంది విద్యార్థులు

66చూసినవారు
విజయవాడలో ఎడతెరుపు కురుస్తున్న వర్షలకు పెద్దవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నున్న ప్రాంతం సమీపంలోని పెద్దవాగుకి వరద ఉధృతి పెరిగింది. ఈ తరుణంలో 150 మంది విద్యార్థులు, రైతులు చిక్కుకున్నారు. కలెక్టర్ సృజన ఆదేశాలతో సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు, రైతులను కాపాడి ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత పోస్ట్