వరద బాధితులకు బ్రెడ్లు, గుడ్లు అందజేత

64చూసినవారు
రామవరప్పాడులోని హనుమాన్ నగర్ లో వరదల్లో చిక్కుకున్నా ముంపు బాధితులకు దాతలు కోనేరు బోస్ సౌజన్యంతో బుధవారం యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్, మండవ యోగిత్, అభినవ్ స్థానిక యువతతో కలిసి బ్రేడ్ లు, గుడ్లు అందజేశారు. బుడమేరు కాలువకు వరదలు పోతెట్టడంతో బుడమేరు శివారు ప్రాంతాలైన హనుమాన్ నగర్ లో ఉన్నా గృహాలు నీట మునగటంతో వృద్ధుల, పిల్లల పరిస్థితులు దయనీయంగా ఉందని నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్