విజయవాడ: క్రీడల నవీకరించేందుకు అన్ని విధాలుగా కృషి

74చూసినవారు
విజయవాడ: క్రీడల నవీకరించేందుకు అన్ని విధాలుగా కృషి
క్రీడారంగాన్ని నవీకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయవాడ కలెక్టరేట్ లో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో క్రీడా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీడలకు శాప్ ద్వారా ఆర్థిక చేయూత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎండీ గిరీష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్