విజయవాడ: ఘనంగా ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్

75చూసినవారు
విజయవాడ: ఘనంగా ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్
చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యోనేక్స్ సన్ రైస్ కాలగార నాగబాబు మెమోరియల్ వారు గురువారం ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ కు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడలను వీక్షించారు. అనంతరం అండర్ 16, 17 విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు పతకాలు, సర్టిఫికెట్ లను అందజేశారు.

సంబంధిత పోస్ట్