త్వరలో కుప్పానికి ఎయిర్‌పోర్టు: CM చంద్రబాబు

7616చూసినవారు
త్వరలో కుప్పానికి ఎయిర్‌పోర్టు: CM చంద్రబాబు
కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కుప్పానికి త్వరలోనే ఎయిర్‌పోర్టు వస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో పండే పంటలను ఎయిర్‌ కార్గో ద్వారా విదేశాలక రవాణా చేస్తామని సీఎం వివరిచారు. మల్లన్న, రాళ్లమణుగూరును మండలాలు చేస్తామని ప్రకటించారు. కాగా వర్షం కురుస్తున్నా చంద్రబాబు బహిరంగ సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్