ఫ్లెక్సీలు తొలగించాలని వైసీపీ కౌన్సిలర్ల నిలదీత

70చూసినవారు
ఆదోని పట్టణంలో బ్యానర్లు నెలకొల్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వారు మాట్లాడారు. వైసీపీ కార్యాలయం కబ్జాకు సంబంధించిన బ్యానర్లు ఏర్పాటు చేయడం, మాజీ ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని వెంటనే బ్యానర్లు తొలగించాలని మున్సిపల్ ఛైర్ మెన్ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్