కోడుమూరులో సీఎం చిత్రపటానికి న్యాయవాదులు పాలభిషేకం

81చూసినవారు
టీడీపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ, న్యాయవాదులకు నెలకు రూ. 10వేలు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మంగళవారం కోడుమూరులోని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు. సీనియర్ న్యాయవాది ఎర్రదొడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గిత్త రమేష్, మద్దిలేటి, విజయ్ కుమార్, గోపాల్ నాయుడు, రాముడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్