టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని కలిసిన బీజేపీ కన్వీనర్

585చూసినవారు
తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎంపి ఉమ్మడి అభ్యర్థి పంచలింగాల నాగరాజును శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నల్లగౌని విష్ణువర్ధన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తప్పనిసరిగా టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల విజయానికి బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్