కల్లూరు 19 వార్డులో టిడిపి నుంచి వైసీపీలోకి చేరిక

55చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు 19వ వార్డులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు శివ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు పలు కుటుంబాలు వైసిపి పార్టీ లో కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివ నరసింహారెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నవరత్నాలు ప్లస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్