రైతులను పరామర్శించిన గౌరు

78చూసినవారు
ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో రైతులు న్యామత్ ఖాన్, అయూబ్ ఖాన్, ఉష్మాన్ బాషా కి చెందిన 100 పైపులు మరియు గడ్డివాములు శనివారం నాడు ప్రమాదవశాత్తు దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట రెడ్డి సంఘటన స్థలనికి వెళ్లి సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్