సిద్ధం సభకు మేము సిద్ధం: బుట్టా

565చూసినవారు
ఎమ్మిగనూరులో ఈ నెల 29వ తేదీన జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఎమ్మిగనూరు నియోజకవర్గ మేమంతా సిద్ధం అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఆదివారం గోడపత్రికను విడుదల చేశారు. ఈ శుభ సందర్భంగా మేమంతా సిద్ధం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు ఎల్లప్పుడూ జగనన్న కోసం సిద్ధం ఎమ్మిగనూరు నియోజకవర్గం దద్దరిల్లి పోయేలా సిద్ధమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్