బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన ఆదోని ఎమ్మెల్యే

64చూసినవారు
అసెంబ్లీ మొదటి సమావేశానికి సామాన్య సేవకుడిగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి వాల్మీకి బుధవారం బస్సు ప్రయాణంలో విజయవాడ బయలుదేరి వెళ్ళారు. ప్రమాణం స్వీకారం చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. సామాన్యుడిగా ఎమ్మెల్యే మెలగడంపై ప్రజల ప్రశంసలందుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్