కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి రమేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం ఖూనిమొహల్లా, అర్లయగుడి, కాగజ్ వాడి, ఖాజీపుర, సంతపేట, పూల బజార్ ఏరియాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికుడైన తనకు ఒక్కసారి అవకాశమిస్తే అందుబాటులో ఉండి ఆదోనిని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తానన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు ఓట్లను అభ్యర్థించారు.