మినరల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభించిన పట్టణ ఎస్ఐ నగినా

572చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్లో అవోపా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కూల్ మినరల్ వాటర్ ప్లాంట్ ను పట్టణ ఎస్ఐ షేక్ నగీనా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డలో గత 12 సంవత్సరాలుగా అవోపా ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ను అందిస్తున్న అవోపా సంఘ ప్రతినిధులను ఆమె అభినందించారు. అవోపా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి రామసుబ్రమణ్యం, ప్రెసిడెంట్ తోమ్మండ్రు వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్