టిడిపి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం
టీడీపీతోనే రాష్ట్రఅభివృద్ధి సాధ్యమని ఆలూరు టీడీపీఅభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మంగళ వారం చిప్పగిరి మండలం నేమకల్, తిమ్మాపు రం, నగరడోణ, రామదుర్గం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికలప్రచారం చేశారు. టీడీపీఅధినేత చంద్ర బాబునాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫె స్టోను ಅನ್ನಿవర్గాలకు అనుకూలంగా ఉందన్నా రు. ఎన్నికల హామీలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. వేదవ తి, నగరడోణ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.