పింఛన్ లబ్ధిదారులకు గమనిక

2268చూసినవారు
పింఛన్ లబ్ధిదారులకు గమనిక
హోళగుంద మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పింఛన్ బుధవారం నుంచి పంపిణీ చేస్తున్న విషయాన్ని గమనించా లని మంగళవారం హోళగుంద మండల ఎంపీ డీవో ఆజాద్ పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సచివాల య సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తారని, ఎవరూ ఆందోళన చెంద వద్ద ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్