దేవనకొండ మండలం బేతపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వార్డ్ మెంబర్ బోయ సూరి (30) మృతి చెందాడు. బుధవారం తన పొలంలో పనిచేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు నేలపై పడడంతో వాటిని గమనించకుండా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పొలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మండల
టీడీపీ నాయకులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.