టీడీపిలో చేరిన వైసీపీ నాయకులు

2613చూసినవారు
టీడీపిలో చేరిన వైసీపీ నాయకులు
ఆలూరు పట్టణం టిడిపి కార్యాలయంలో ఆస్పరి మండలం శంకరబండ గ్రామానికి చెంది న వైసీపీ నాయకులు 50 కుటుంబా లకు చెందిన ముఖ్య నాయకులు పి నాగేంద్ర రెడ్డి, నరసింహులు, ఓబులేష్, నితిన్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రామప్ప, తిమ్మయ్య మొదలగు ముఖ్యనాయకులు సోమవారం టిడిపిలో చేరడం జరిగింది. వీరికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ వారందరికీ టీడీపి పార్టీ కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్