గుమ్మనూరు జయరాం కు వైసిపి షాక్

36197చూసినవారు
గుమ్మనూరు జయరాం కు వైసిపి షాక్
ఆలూరు: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాకిచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను, ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి గా బుట్టా రేణుక ను వైసిపి అధిష్టానం శుక్రవారం ఖరారు చేసింది. ఈ రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించిన గుమ్మనూర్ జయరాం అధిష్టానం ఎంత ప్రయ త్నించినా అందుబాటులోకి రాలేదు.

సంబంధిత పోస్ట్