రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు

14004చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు
కోవెలకుంట్ల- ముదిగేడు ఆర్అండీబీ రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు. అవుకు మండలం శింగనపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డి సొంత పనుల నిమత్తం ఆళ్లగడ్డకు వెళ్లి తిరిగి బైక్ పై స్వగ్రామానికి బయలు దేరాడు. సంజామల మండలం ముదిగేడు వైపు నుంచి ఆటో ఎదురుగా వస్తుంది. ఆటో, బైక్ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్