కోటపాడు లో వైభవంగా ముగిసిన జ్యోతి ఉత్సవాలు

52చూసినవారు
కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో జ్యోతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు జ్యోతులను ప్రత్యేకంగా అలంకరించి, గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరిమాత ఆలయం వద్ద జ్యోతి ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ముగించారు. ఈ సందర్భంగా వంకం వెంకటేశ్వర్లు అమ్మవారికి రూ. 1 లక్ష సొంత నిధులతో వెండి కిరీటాన్ని బహుమతిగా అందించారు.

సంబంధిత పోస్ట్