ప్రజా మద్దతు కోసం నిర్వహించే పజా గళం సభకు ఆదివారం టిడిపి అధినేత మాజీ ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు ఎమ్మిగనూరుకు చేరుకున్నారు. దారి పొడవునా టిడిపి శ్రేణులు కార్యకర్తలు ఈలలు, కేరింతలతో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సభా పాంగణం కు చేరుకున్నారు.