అవినీతిని ప్రశ్నిస్తే దాడుల: వై. నాగేశ్వర రావు యాదవ్

71చూసినవారు
మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన మంత్రి పదవి కాలంలో చేసిన అవినీతి అక్రమాలను బయటపెట్టి తీరుతామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన ప్యాపిలిలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బుగ్గన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేశాడని ఇప్పుడు కూడా ఇంకా అధికారంలో ఉన్నానన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్