చికిత్స పొందుతూ మృతి

572చూసినవారు
చికిత్స పొందుతూ మృతి
డోన్ జాతీయ రహదారిలోని కంబలపాడు సర్కిల్లో యాచకుడు పడిపో యారు. ఈ నెల 7న స్ఫూర్తి సేవా సమితి సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయనకు సంబంధించిన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్