ఘనంగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు

68చూసినవారు
వైయస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ప్యాపిలీ పట్టణంలోని వైకాపా కార్యాలయ ఆవరణలో వైయస్ఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మండల వైసిపి నాయకులు మాట్లాడుతూ దివంగత నేత, సిఎం వైయస్. రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలే పాలకులుగా సుపరిపాలన సాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్