పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కేంద్రం పరిశీలన

58చూసినవారు
డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమ వారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్