నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాలి

60చూసినవారు
డోన్ నియోజకవర్గంలో ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారో ప్రజలంతా చెబుతున్నారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. రాజకీయాల్లో ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్లీ సంపాదించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్